టీడీపీపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫైర్
టీడీపీపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం పాలన మొత్తం అవినీతిమయం అని విమర్శించారు.
టీడీపీపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం పాలన మొత్తం అవినీతిమయం అని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు.
అచ్చెన్నాయుడు సహా ఈఎస్ఐ స్కాంలో ఉన్న అందరి పాత్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అబద్దాలు మానుకోవాలని సూచించారు.