Andhra Pradesh: కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలం-విష్ణువర్ధన్ రెడ్డి

Andhra Pradesh: సీఎం సహా మంత్రులు ఎవరూ ఏ ఆసుపత్రిని సందర్శించలేదు-విష్ణువర్ధన్ రెడ్డి

Update: 2021-05-21 13:15 GMT

విష్ణు వర్ధన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: కోవిడ్ నియంత్రణలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఏ ఒక్కరు ఆసుపత్రిని సందర్శించిన పాపాన పోలేదని ఆరోపించారు. ప్రగల్బాలు కాకుండా వాస్తవాలు తెలుసుకొని పని చేయాలన్నరు ఆంధ్రప్రదేశ్ బీజీపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.

Full View


Tags:    

Similar News