TTD: నలుగురు ముఖ్య ప్రధాన అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు

Tirumala Temple: వంశపార్యపర అర్చకులలోని నాలుగు కుంటుంబాలకే అవకాశం

Update: 2021-04-07 08:02 GMT

టీటీడీ ప్రధాన అర్చకులు (ఫైల్ ఫోటో)

Tirumala Temple: శ్రీవారి ఆలయంలో నలుగురు అర్చకులను ముఖ్య ప్రధాన అర్చకులుగా నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపార్యపర అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులు, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులు, పైడపల్లి నుంచి రాజేష్ దీక్షితులు, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News