ఆర్థికశాఖ మంత్రితో విద్యాశాఖ సమీక్ష ముగిసింది. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రేపటి నుంచి విద్యార్ధులు కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. ఈ విషయమై ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.