ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు లేవు

Update: 2019-07-02 08:24 GMT

 ఆర్థికశాఖ మంత్రితో విద్యాశాఖ సమీక్ష ముగిసింది.  ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రేపటి నుంచి విద్యార్ధులు కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. ఈ విషయమై ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.



Tags:    

Similar News