శ్రీశైలం దేవస్థానం లో నిధులు దుర్వినియోగం పై కీలక నిర్ణయం

Update: 2020-06-11 13:31 GMT
శ్రీశైలం దేవస్థానం

శ్రీశైలం దేవస్థానం లో నిధులు దుర్వినియోగం పై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో 13 మంది ఉద్యోగుల తో పాటు మరో 20 మంది బ్యాంక్, ఔట్ సోర్సింగ్ మొత్తం 33 మంది ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈఓకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక పోతే ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కే రామచంద్ర మోహన్ మాట్లాడుతూ ఇప్పటికే మొత్తం 2.56 కోట్ల రూపాయలు నిధులు పక్కదారి పట్టయని, దీనికి సంబందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు.



Tags:    

Similar News