టీడీపీ నేతలపై.. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: బండారు సత్యనారాయణ

టీడీపీ నేతలపై.. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఫైరయ్యారు.

Update: 2020-02-23 08:53 GMT
బండారు సత్యనారాయణ (ఫైల్ ఫోటో)

టీడీపీ నేతలపై.. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఫైరయ్యారు. సిట్‌ వేసి సాధించేదేమీలేదన్నారు. బీసీ నాయకులను టార్గెట్‌ చేస్తూ.. అచ్చంన్నాయుడుపై ఈఎస్‌ఐ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ ఫైరయ్యారు. అభివృద్ధిలో పోటీ పడితే ప్రభుత్వంపై గౌరవం పెరుగుతుంది కానీ.. ఇలా కక్ష సాధించడం పిరికిపంద చర్య అంటున్నారు.


Tags:    

Similar News