East Godavari: వాహన తనిఖీలు.. రూ. 1, 27, 865 నగదు స్వాధీనం

East Godavari: వాహన తనిఖీలు.. రూ. 1, 27, 865 నగదు స్వాధీనం

Update: 2024-03-31 09:21 GMT

East Godavari: వాహన తనిఖీలు.. రూ. 1, 27, 865 నగదు స్వాధీనం 

East Godavari: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎర్ర కాలువ వంతెనపై ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వద్ద 1లక్ష 27వేల 865 రూపాయల నగదు పట్టుబడింది. ఈ సందర్భంగా నగదుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తే వాటిని తిరిగి ఇచ్చేస్తామని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News