Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అరవపల్లి దగ్గర చెట్టును ఢీకొన్న కారు

Chittoor: ముగ్గురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Update: 2023-04-26 03:06 GMT

Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అరవపల్లి దగ్గర చెట్టును ఢీకొన్న కారు

Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Tags:    

Similar News