Visakhapatnam: వాక్ థాన్ ప్రారంభించిన పీవీ సింధు

విశాఖ ఆర్కే బీచ్ లో కాళీమాతా టెంపుల్ నుంచి యోగా విలేజ్ వరకు వైజాగ్ స్టీల్ వాక్ థాన్ జరిగింది.

Update: 2020-02-16 07:37 GMT

విశాఖ ఆర్కే బీచ్ లో కాళీమాతా టెంపుల్ నుంచి యోగా విలేజ్ వరకు వైజాగ్ స్టీల్ వాక్ థాన్ జరిగింది. కార్యక్రమాన్ని వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసీడర్ పి వి సింధు ప్రారంభించారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి పివి సింధు అభినందనలు తెలిపారు.

ప్రతి వ్యక్తికి ఫిట్ నెట్ ఎంతో అవసరమని, ప్రతి రోజూ వ్యాయామం చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని సింధు అన్నారు. వాక్ థాన్ తో సింధుతో కలిపి నడవడానికి, సెల్పీలు,ఫోటోలు దిగడానికి నగరవాసులు ఉత్సాహం చూపారు.


Full View



Tags:    

Similar News