జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్నారు. నార్నె తోపాటుగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్నారు. నార్నె తోపాటుగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.