'ఇది మనకు కనిపించే విషాద దృశ్యం'

Update: 2019-09-13 05:28 GMT

మాజీ సీఎం చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. 'ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు 'ఛలో ఆత్మకూర్' అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో సీఎం జగన్ గారు దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో ఈయన మరింత పతనమవుతున్నాడు.. అలాగే వరదలొచ్చిన ప్రతిసారి వేల మంది నిరాశ్రయులవుతారు. ఇళ్లూ,పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే విషాద దృశ్యం. కానీ గారికి వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తుంది. దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు అందజేసి ఆదుకోండి బాబు గారు. లేక పోతే లావై పోతారు.' అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

Tags:    

Similar News