విశాఖలో ముగ్గురు యువతుల మిస్సింగ్ కేసు సుఖాంతం
విశాఖలో ముగ్గురు యువతుల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది.
విశాఖలో ముగ్గురు యువతుల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. అదృశ్యమైన యువతులు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మొదట చెన్నైలో ఉన్నామంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తులో బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి... వారి ఆచూకీ తెలుసుకున్నారు. ముగ్గురిని సురక్షితంగా విశాఖకు తీసుకొస్తున్నారు. ముగ్గురు యువతుల అదృశ్యం కేసుపై ద్వారక ఏసీపీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు గాలించాయి.