C. S. Venugopala Krishna: మహిళా సాధికారత, స్వావలంభనే ధ్యేయంగా జగన్ పాలన కొనసాగుతోంది

C. S. Venugopala Krishna: నాలుగో విడుతలో 26.98 లక్షల మంది మహిళలకు చేకూరనున్న లబ్ది

Update: 2024-01-31 14:45 GMT

C. S. Venugopala Krishna: మహిళా సాధికారత, స్వావలంభనే ధ్యేయంగా జగన్ పాలన కొనసాగుతోంది

C. S. Venugopala Krishna: మహిళా సాధికారత.. స్వావలంభనే ధ్యేయంగా సీఎం జగన్ పాలన కొనసాగుతుందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఫిబ్రవరి 16న నాలుగో విడుత చేయూత నిధులను ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 26 లక్షల 98 వేల మంది చేయూత పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు గానూ 5 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.

Tags:    

Similar News