నవ్యంధ్ర ప్రదేశ్ నవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. 30 వ తేదీన ముఖాయమంత్రిగా ప్రమాణ శ్వీకారం చేయనున్న జగన్ అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి బయలు దేరారు. ఈ రాత్రి తిరుపతి లో బస చేస్తారు. రేపు ఉదయం బ్రేక్ దర్శనం సమయం లో వేంకటేశ్వరుడిని దర్శించుకుని అనంతరం ఆయన ఇడుపులా పాటకు వెళతారు. అక్కడ దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద రాజన్నకు నివాళులర్పించి అక్కడ నుంచి తిరిగి రే పు సాయంత్రం అమరావతి చేరుకుంటారు.