Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో హవాల డబ్బు పట్టివేత

Srikakulam: కారులో తరలిస్తున్న రూ. 5.23 లక్షలు సీజ్

Update: 2024-04-13 05:16 GMT

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో హవాల డబ్బు పట్టివేత

Srikakulam: ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో హవాల డబ్బు పట్టుబడింది. రాజాం మండలం, పొగిరి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు.. కారులో తరలిస్తున్న 5 లక్షల 23 వేల నగదును సీజ్ చేశారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News