జమ్మూకశ్మీర్‌లోని ఎదురుకాల్పుల్లో జస్వంత్‌ రెడ్డి వీరమరణం

Jammu And Kashmir: ఆర్మీ లాంఛనాలతో బాపట్లకు జస్వంత్‌ భౌతికకాయం * గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెంలో విషాద ఛాయలు

Update: 2021-07-09 05:23 GMT
జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన గుంటూరు ఆర్మీ జవాన్ (ఫైల్ ఇమేజ్)

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్‌ బాని సెక్టార్‌లో ఆర్మీ, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జస్వంత్‌ రెడ్డి వీరమరణం చెందాడు. దీంతో జస్వంత్‌ రెడ్డి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్మీ లాంఛనాలతో బాపట్లకు జస్వంత్‌ రెడ్డి భౌతికకాయం తరలించనుండగా.. జస్వంత్‌ రెడ్డి సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News