Balakrishna: రెండు పార్టీలు కలవడం నవ శకానికి నాంది

Balakrishna: రాష్ట్రంలో పాలన హంతకులు, నేరస్థుల చేతుల్లోకి వెళ్లింది

Update: 2023-11-16 06:12 GMT

Balakrishna: రెండు పార్టీలు కలవడం నవ శకానికి నాంది

Balakrishna: టీడీపీ, జనసేన కలవడం నవశకానికి నాంది అని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హిందూపురంలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన హంతకులు, నేరస్థుల చేతుల్లోకి వెళ్లిందన్న బాలయ్య.. ఇష్టారాజ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు టీడీపీ, జనసేన గెలిచాలా.. ప్రజలు సహకరించాలని కోరారు బాలయ్య.

Tags:    

Similar News