కృష్ణాజిల్లాలో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

Update: 2019-08-31 10:58 GMT

కృష్ణాజిల్లాలో ఓ ఆర్టీసీ బోల్తా పడింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మూల మలుపు దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూల మలుపు దగ్గర అతివేగంగా వెళ్లడం వల్లే.. బస్సు బోల్తా పడిందని.. అందులో ప్రయాణిస్తున్న వారు చెబుతున్నారు. 

Tags:    

Similar News