అమరావతిలో ఎంఆర్వో కారు ఆపిన ఘటనలో 426 మందిపై కేసు

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఎంఆర్వో కారు ఆపిన ఘటనలో 426 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Update: 2020-02-20 07:25 GMT

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఎంఆర్వో కారు ఆపిన ఘటనలో 426 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న కృష్ణాయపాలెంలో రోడ్డు దిగ్బంధనం చేసిన రైతులు.. ఎంఆర్వో కారు వెళ్లకుండా అడ్డగించారు. దీంతో వారిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద రైతులపై కేసులు నమోదు చేశారు. 


Full View


Tags:    

Similar News