Andhra Pradesh: ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్

Andhra Pradesh: ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రెటరీపై వేటు

Update: 2021-08-04 05:26 GMT

ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్వోలు శ్రీనిబాబు,వరప్రసాద్ , ఏఎస్ వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. ఆర్థికశాఖకు చెందిన కీలక సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగంపై ప్రభుత్వం వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచివెళ్లరాదని ఆదేశించింది. 

Full View


Tags:    

Similar News