ఈనెల 12న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సెక్రటేరియట్ లో జరగనుంది.
ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సెక్రటేరియట్ లో జరగనుంది. పాలన వికేంద్రీకరణ, అమరావతి నుంచి విశాఖకు ఏఏ కార్యాలయాలు తరలించాలి అనేదానిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, అమరావతి రైతులకు బెనిఫిట్స్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.