చంద్రబాబు పాలిచ్చే ఆవుకాదు రక్తం పీల్చే జలగ-అంబటి రాంబాబు

Update: 2019-08-10 13:23 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎదురుదాడి చేసింది. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నని తెచ్చుకున్నారని చంద్రబాబు అనడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే అంబరి రాంబాబు అన్నారు. తన వాళ్లకు పాలిచ్చిన చంద్రబాబు.. ప్రజలను మాత్రం జలగ లాగ పీడించారు అంబటి రాంబాబు ఆరోపించారు. 

Tags:    

Similar News