కాసేపట్లో బోటు ప్రమాదస్థలికి సీఎం జగన్

బోటు ప్రమాదస్థలికి సీఎం జగన్ ప్రమాదస్థలిలో ఏరియల్ వ్వూ చేయనున్న సీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించన్న జగన్.

Update: 2019-09-16 04:32 GMT

కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ వెళ్లనున్నారు. అలాగే విహంగ విక్షణం ద్వారా బోటు ప్రమాదస్థలిని పరిశీలించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబాధితులను సీఎం పరామర్శినుచారు. ఈ ఆదివారం తూర్పుగోదావరిలోని దేవీపట్నం దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 37 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే 12 మృతదేహాలు వెలికితీశారు.  రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కాగా... గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానికులు గాలిస్తున్నారు. 

Tags:    

Similar News