Surveyor Adinarayana: ఏసీబీ వలలో సర్వేయర్‌ ఆదినారాయణ

*ఓ రైతు నుంచి రూ.24వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత *భూమికి సంబంధించి సంతకాలు పెట్టే విషయంలో లంచం డిమాండ్

Update: 2021-10-21 08:13 GMT

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆదినారాయణ(ఫైల్ ఫోటో)

Surveyor Adinarayana: నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండల సర్వేయర్‌ దొడ్డి ఆదినారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ రైతు నుంచి 24వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆయనను పట్టుకున్నారు. భూమికి సంబంధించి సంతకాలు పెట్టే విషయంలో లంచం డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఆదినారాయణ చిక్కారు. అయినప్పటికీ తన దందాను కొనసాగిస్తున్నారు. ఆదినారాయణ అక్రమ ఆస్తులపైనా విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు.

Tags:    

Similar News