సీఎం జగన్ కాన్యాయ్‌ని రాజధాని రైతుల అడ్డుకునే ప్రయత్నం..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధాని రైతుల నిరసన సెగలు తగిలాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులలు నినాదాలు చేశారు. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Update: 2019-08-27 06:19 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధాని రైతుల నిరసన సెగలు తగిలాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులలు నినాదాలు చేశారు. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రైతులకు సమాధానం చెప్పాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తరలించారు.

Full View  

Tags:    

Similar News