Telangana Assembly: పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

Telangana Assembly: పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
x
Highlights

Telangana Assembly: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు.

Telangana Assembly: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ భార‌త పూర్వ ప్ర‌ధాని పీవీ శ‌త జ‌యంతి చ‌రిత్ర‌లో విశిష్ట సంద‌ర్భంగా ఉండాలి. భార‌త్ వేగంగా అభివృద్ధి చెంద‌డానికి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పురోగ‌మించ‌డానికి పీవీ కార‌ణం.



Show Full Article
Print Article
Next Story
More Stories