YS Sharmila: చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల

X
Highlights
YS Sharmila: కేసీఆర్ పాలనపై మండిపడ్డ వైఎస్ఆర్ టీపీ అధినేత
Sandeep Eggoju20 Oct 2021 10:23 AM GMT
YS Sharmila: తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి కుటుంబ సంక్షేమాన్ని చూసి మురిసిపోతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పలికేలా తన ప్రజా ప్రస్థాన యాత్ర సాగుతుందని వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కులమతాల మాటున ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ పార్టీని గంగలో కలిపేందుకే తను పాదయాత్ర ప్రారంభించినట్లు వెల్లడించారు. అంతేకాక నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కేసీఆర్ పాలనకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.
Web TitleYS Sharmila Started Padayatra From Chevella
Next Story
ఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT