Saidabad Singareni Case: అర్థరాత్రి షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

YS Sharmila Initiated to do Justice to the Parents of Saidabad Singareni Case
x

చిన్నారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టిన షర్మిల(ట్విట్టర్ ఫోటో)

Highlights

* వైఎస్సార్ టీపీ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు * అర్థరాత్రి వేళ సింగరేణి కాలనీలో ఒక్కసారిగా ఉద్రిక్తత

YS Sharmila: చైత్ర తల్లిదండ్రులకు న్యాయం చేయాలని షర్మిల దీక్షకు కూర్చుకున్నారు. షర్మిల దీక్షకు విజయమ్మ కూడా మద్దతు తెలిపి ఆమె కూడా దీక్షలో కూర్చుకున్నారు. అయితే వైఎస్‌ షర్మిల దీక్షను హైదరాబాద్‌ పోలీసులు భగ్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు దీక్ష ప్రాంతానికి చేరుకుని వైఎస్సార్ టీపీ శ్రేణులను చెదరగొట్టి షర్మిల దీక్షను భగ్నం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories