Harish Rao: మూడేళ్లలో మెట్రో పనులు పూర్తి చేస్తాం

Will Complete Metro Works In Three Years
x

Harish Rao: మూడేళ్లలో మెట్రో పనులు పూర్తి చేస్తాం

Highlights

Harish Rao: 31కి.మీ. మెట్రో లైన్‌ కోసం రూ. 6,250 కోట్ల వ్యయం

Telangana Budget 2023: రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరణ చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో వెల్లడించారు. 31 కిలోమీటర్ల మేర విస్తరించే మెట్రో కోసం 6వేల 250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపడుతోందన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హరీశ్‌ రావు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories