Vemula Veeresham: రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాలు కచ్చితంగా అమలు చేస్తాం

Vemula Veeresham Comments On The BRS Party
x

Vemula Veeresham: రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాలు కచ్చితంగా అమలు చేస్తాం

Highlights

Vemula Veeresham: రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు

Vemula Veeresham: ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నెరవేరుస్తామని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొస్తే పింఛన్ రాదని వృద్ధులను, వికలాంగులను భయపెట్టి నీచ రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనపై అసత్య ఆరోపణలతో ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నాడని తెలిపారు. రాష్ట్రంలో కచ్చితంగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని వేముల వీరేశం ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామంలో వేముల వీరేశం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories