Telangana: కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి -ఉత్తమ్‌

Uttam Kumar Said that Covid Treatment Should be Included in Arogyasree
x
ఉత్తమ కుమార్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Highlights

Telangana: కోవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి -ఉత్తమ్

Telangana: ఏపీలో చేపడుతున్నట్టు తెలంగాణలో కూడా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కోవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు.. పేదలను దోచుకుంటున్నాయని ఆయన అన్నారు. కోవిడ్‌ పేరుతో వసూలు చేసిన ఫీజులను తిరిగి బాధితులకు ఇచ్చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఎక్కడా అమలవడంలేదన్నారు. ఈ నెల 14న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఉత్తమ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories