Uttam Kumar: కాళేశ్వరంపై ఫోకస్.. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ రివ్యూ

Uttam Kumar Review On Kaleshwaram Project
x

Uttam Kumar: కాళేశ్వరంపై ఫోకస్.. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ రివ్యూ

Highlights

Uttam Kumar: ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్

Uttam Kumar: కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. ఈఎన్‌సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి వివరాలు తెలుసుకున్నారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories