Kishan Reddy: తెలంగాణలో కుటుంబపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లో ఉన్నాయి

X
కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Highlights
* టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారు- కేంద్రమంత్రి కిషన్రెడ్డి * టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ- కిషన్రెడ్డి
Shilpa23 Oct 2021 6:40 AM GMT
Kishan Reddy: తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిరాశా నిస్పృహలతో టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీలో తెలంగాణ కోసం పోరాడిన వారికి చోటుందని, టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Web TitleUnion Minister Kishan Reddy Fires on TRS Leaders
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్గా హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMTHealth: పొరపాటున కూడా పెరుగు ఈ పదార్థాలు కలిపి తినకూడదు..!
25 May 2022 2:45 PM GMTప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్.. ఇప్పటికే 12 దేశాలకు విస్తరణ
25 May 2022 2:15 PM GMT