మహాలక్ష్మి పథకానికి ఊహించని రెస్పాన్స్.. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

Unexpected Response To Mahalakshmi Scheme In Telangana
x

మహాలక్ష్మి పథకానికి ఊహించని రెస్పాన్స్.. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

Highlights

Telangana: రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మీ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అయితే మహిళలందరూ ఫ్రీ ట్రాన్స్‌పోర్టు ఉన్న బస్సుల్లోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో తమ ఉపాధి కోల్పోతున్నామని ఆటో వాలాలు ఆందోళనలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో డ్రైవర్లు, ఓనర్లు ప్రధాన రహదారిపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories