Tamilisai Sounderarajan: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

TS Governor Tamilisai Sounderarajan Visited Shri Bhagya Laxmi Mandir in Charminar | Telangana News
x

Tamilisai Sounderarajan: భాగ్యలక్షి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

Highlights

Tamilisai Sounderarajan: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది- గవర్నర్‌

Tamilisai Sounderarajan: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్ కు అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. దీపావళి పర్వదినాన్ని ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు తమిళి సై.

Show Full Article
Print Article
Next Story
More Stories