Telangana: రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
Telangana:రేపు సాయంత్రం 4గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం
తెలంగాణ భవన్ (ఫైల్ ఇమేజ్)
Telangana: రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. వరి కొనుగోలు విషయంలో బీజేపీ తీరుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story




