మోడీ పుణ్యమా అంటూ దేశం మొత్తం రోడ్డెక్కింది : ఎమ్మెల్సీ కవిత

మోడీ పుణ్యమా అంటూ దేశం మొత్తం రోడ్డెక్కింది : ఎమ్మెల్సీ కవిత
x
Highlights

మోడీ పుణ్యమా అంటూ దేశం మొత్తం మరోసారి రోడ్డెక్కిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలనిడి డిమాండ్‌ చేశారు.

మోడీ పుణ్యమా అంటూ దేశం మొత్తం మరోసారి రోడ్డెక్కిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలనిడి డిమాండ్‌ చేశారు. రైతుల నడ్డి విరిచే విధంగా మోడీ పాలనసాగిస్తున్నారంటూ విమర్శించారు. భారత్‌ బంద్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి జాతీయ రహదారిపై బైఠాయించారు. కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో రైతులకి అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories