Huzurabad By-Election: వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఉద్రిక్తత

TRS activists Stopped BJP Leader Tula Uma came to the Polling Station
x

హుజురాబాద్ ఉప ఎన్నికలు (ఫైల్ ఫోటో)

Highlights

* పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన బీజేపీ నేత తుల ఉమ * ఉమను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

Huzurabad By-Election: వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన బీజేపీ నేత తుల ఉమను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక నేత కాని ఉమ ఎలా వస్తారంటూ అడ్డగించారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరగడంతో ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories