ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad
x

ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Highlights

Hyderabad: మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు అమలు

Hyderabad: ప్రధాని మోడీ హైదరాబాద్‌ టూర్‌ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. HICC,రాజ్‌భవన్, బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్, పరేడ్‌ గ్రౌండ్‌ ఏరియాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ ఆంక్షాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అమలులో ఉండనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories