Telangana: రేపు నిర్మల్‌కి టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Tour in Nirmal Tomorrow
x

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Highlights

టీ.పీసీసీ అధ్యక్షుడిగా మొదటి పర్యటన పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ర్యాలీ

Telangana: టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రేపు నిర్మల్‌కు వెళ్లనున్నారు. టీ.పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన మొదటిసారి పర్యటిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో ఎడ్ల బండి, సైకిల్‌ ర్యాలీలో పాల్గొననున్నారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా టీ.కాంగ్రెస్‌ ఎడ్ల బండ్ల ప్రదర్శన, సైకిల్‌ ర్యాలీలు చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories