Revanth Reddy: గజదొంగల కంటే ఘోరంగా మోడీ, కేసీఆర్‌ తీరు

TPCC Chief Revanth Reddy Comments on KCR And Modi Governments
x

కేసీఆర్‌, మోడీ ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్‌ విమర్శలు

Highlights

Revanth Reddy: *టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అందరికీ కరెంట్‌ షాక్‌ ఇచ్చింది *మోడీ ప్రభుత్వం నిత్యం గ్యాస్‌, పెట్రో వాతలు పెడుతోంది

Revanth Reddy: కేసీఆర్‌, మోడీ ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పేదల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ కరెంట్‌ షాక్‌ ఇస్తే మోడీ ప్రభుత్వం నిత్యం గ్యాస్‌, పెట్రో వాతలు పెడుతోందని ఆరోపించారు. గజదొంగల కంటే ఘోరంగా మోడీ, కేసీఆర్‌ తీరుందన్న రేవంత్‌ దొంగే దొంగ అన్నట్టు టీఆర్‌ఎస్‌ ఆందోళనలు చేయడం సిగ్గుచేటని చురకలు అంటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories