Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు

Thiefs Theft at Temple in Nizamabad District
x
Representational Image
Highlights

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను కూడా వదలడం లేదు. నాలేశ్వర్ గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయంలో హుండీ చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గ్రామస్తులు దొంగను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories