Telangana: నేడు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

The Key Decision of the Telangana Education Department About Schools Reopen From 01 09 2021
x

ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం (ఫైల్ ఫోటో)

Highlights

* సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలో ప్రత్యక్ష తరగతులు * ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం

Telangana: ఇవాళ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ప్రత్యక్ష తరగతులకు ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలో నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని జిల్లాల డీఈవోలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories