సచివాలయంలో సీఎం రేవంత్‌‌తో కేంద్ర బృందం భేటీ

వరద నష్టం అంచనాపై చర్చ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Sept 2024 1:51 PM IST
The central team met CM Revanth at the secretariat
X

సచివాలయంలో సీఎం రేవంత్‌‌తో కేంద్ర బృందం భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద నష్టంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వరదల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వారు వివరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story