Talasani Srinivas Yadav: మన బస్తీ, మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష

The Aim Is To Create A Pleasant Environment In Government Schools
x

Talasani Srinivas Yadav: మన బస్తీ, మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష 

Highlights

Talasani Srinivas Yadav: ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యం

Talasani Srinivas Yadav: ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడం కోసమే మనబస్తీ - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో, హైదరాబాద్ జిల్లాలో 239 పాఠశాలల్లో మన బస్తీ - మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మన బస్తీ మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories