కృష్ణానదిలో వైభవంగా తెప్సోత్సవం

కృష్ణానదిలో వైభవంగా తెప్సోత్సవం
x
Highlights

దసరా సందర్భంగా విజయవాడలోని కృష్ణానదిలో తెప్సోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదుర్గాసమేత మల్లేశ్వరస్వామి హంసవాహనంపై విహరించారు.

దసరా సందర్భంగా విజయవాడలోని కృష్ణానదిలో తెప్సోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదుర్గాసమేత మల్లేశ్వరస్వామి హంసవాహనంపై విహరించారు. ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు స్వామివారి ఉత్సవమూర్తులను వేళతాళాతో, ఇంద్రకీలాద్రి దుర్గాఘాట్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. వాహనసేవలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories