TSRTC: తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంపు

Telangana RTC Bus Charges Hike | Telugu News Today
x

తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంపు

Highlights

TSRTC: నేటి నుంచి కొత్త ఛార్జీల వసూలు అమలు చేస్తున్న ఆర్టీసీ

TSRTC: TSRTCలో టికెట్ల ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలు రౌండప్ చేసింది ఆర్టీసీ. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే టోల్ ప్లాజా ధరలు కూడా టికెట్ పై రూపాయి చొప్పున పెంచారు. లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సులపై ఒక రూపాయి, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై 2 రూపాయల చొప్పున పెంచారు. అయితే ఈ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories