ఢిల్లీలో తెలంగాణ మంత్రుల బృందం.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ

Telangana Ministers At Delhi to Discuss with Central Govt about Paddy Crop | Telugu Online News
x

ఢిల్లీలో తెలంగాణ మంత్రుల బృందం.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ

Highlights

TS Ministers - Delhi: నేడు, రేపు ప్రధాని, కేంద్రమంత్రితో భేటీకి ప్రయత్నాలు

TS Ministers - Delhi: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోనుంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు మంత్రులు, పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం.. కేంద్ర పెద్దలతో భేటీకి ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ, రేపు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ కోసం తెలంగాణ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories