Telangana: రవాణాశాఖ ప్రక్షాళన.. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీవోలు బదిలీ

Telangana Government Huge Transfer In Transport Department
x

Telangana: రవాణాశాఖ ప్రక్షాళన.. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీవోలు బదిలీ

Highlights

Telangana: ఏడుగురు డీటీవోలనూ బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: రవాణాశాఖ ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. అధికారుల బదిలీ కోసం ప్రత్యేక జీవో విడుదల చేసింది. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురు డీటీవోలనూ కూడా తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories