ఏపీతో ఇక కీచులాటలు ఉండవు: కేసీఆర్

ఏపీతో ఇక కీచులాటలు ఉండవు: కేసీఆర్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌తో ఇక కీచులాటలు ఉండవని, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ఏపీ భవనాలను...

ఆంధ్రప్రదేశ్‌తో ఇక కీచులాటలు ఉండవని, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ఏపీ భవనాలను అప్పగించేందుకు ఆ రాష్ట్రం ముందుకు రావడం శుభపరిణామన్న కేసీఆర్‌.... కేంద్రం జోక్యం లేకుండానే సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories